మితిమీరిన భక్తి మోగించిన మరణమృదంగం.. మట్టి కోసం తొక్కిసలాట | Burning Topic | hmtv
మితిమీరిన భక్తి మోగించిన మరణమృదంగం.. మట్టి కోసం తొక్కిసలాట | Burning Topic | hmtv
#hmtv #burningtopic #hathrasupdate #upcmyogiadityanath
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZread : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : hmtvnewsoff...
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com
Пікірлер: 479
హిందూ భక్తులలో ఇలాంటి అమ్మాయికత్వం అంతరించాలి..
మన నాయకులే మూఢత్వాన్ని ఫాలో అవుతున్నారు జనాలనేం అందాం సిగ్గుండాలి కొంచెమైనా...
అమాయకులు కాదు. అత్యంత దురాశాపరులు. సిగ్గు పడాలి. ఎవరింట్లో వాళ్ళు కూచుని మూసుకుని ఏడవకుండా వీధుల్లో పడితే ఇలాగే ఉంటుంది. భక్తి రోడ్లపాలు కాకూడదు. అసలే ఇప్పుడు హైందవం చాలా దీనావస్థలో ఉంది. ఇప్పుడు అన్యమతస్తులకు, దేశద్రోహులకు, విదేశీ కుక్కలకు మనమే చేతులారా అవకాశం ఇచ్చినట్లైంది. ఇలా ఎన్నాళ్ళు?
దయ చేసి భక్తులు. పిచోళ్ళలాగ ప్రవర్తించి ధర్మం గురించి చెడు పేరు తీసుకు రావద్దు గమనించండి . ! నమ్మండి ఆచరించండి మూర్ఖులు కాకండి 🙏
ఒకే చోట కు వంద లాది మంది పోగు బడడం ఎప్పుడూ ప్రమాదమే
పిచ్చోళ్ళు ఉన్నంత కాలం గిట్లనే ఉంటది.
జనాలు గొర్రెలు. అతి భక్తి చాలా ప్రమాదం.
బాబాలు, స్వామీజీలు ప్రజలు అమాయకత్వాంతో ఆడుకొంటున్నారు. ఇటువంటి బాబాలను కఠినంగా శిక్షించాలి.
ఈ ప్రజలు ఇక మారరు. ఇంకో 1000 సంవత్సరాలు తర్వాతకుడా మారరు. ఈ బాబాలకు మహాత్తు ఉంటే ఈ చావులు జరుగవు కదా. ఆ బాబాను ఒక్క రోగం మాయం చేయమనండి. అలా రోగాలు పోయినట్లు అయితే ఆ డాక్టర్లు ఎందుకు, ఈ హాస్పిటల్స్ ఎందుకు. ప్రజలు మూర్ఖులే. ఈ మూర్ఖులు ఉన్నంతకాలం బాబాలు పుడుతూనే వుంటారు. అసలు ఈ బాబాలకు అనుమతులు ఇచ్చే ప్రభుత్వలను శిక్షించాలి. కానీ ఎవరు శిక్షిస్తారు. కాబట్టి ఈ మూర్ఖపు ప్రజలు ఉన్నంత కాలం బాబాలు ఉంటేనే వుంటారు.
వాన్ని వెంటనే ఎన్ కౌంటర్ చేయండి యోగి గారు
బోలె బాబా అంతు చూస్తాడు యోగి ఆదిత్యనాథ్ 100%
ఆశ్రమలన్ని మూసేయండి.... బాబాలని విచారించండి . వ్యక్తిపూజ ఆపేయాలని కౌన్సిలింగ్ ఇవ్వండి అమాయక ప్రజలకు.... మహేష్
గీత, బైబుల్, కరాన్ ప్రకారం మనవడు దేవుడు కాడు. రూపాం లేనివాడు అ స్వరవిశ్వరు.
ముఖ్యంగా ఇలాంటి అమాయకులు అజ్ఞానులు అందరూ హిందువులే ... ఇలాంటి మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని పోగొట్టి చైతన్యవంతులుగా చేయటము భారత్ ప్రభుత్వము దేశమంతా గొప్ప పనిగా చేపట్టాలి ...
ఇటువంటి సంఘటనలు ఎన్ని జరిగిన ప్రజల్లో మార్పు రాదు. ప్రజల్లో మార్పు రానంత వరకు ఇటువంటి సంఘటనలు జరుగు తూనే వుంటాయి & ఇటువంటి దొంగ బాబాలు పుట్టకొస్తూనే వుంటారు
గుడ్డిగా నమ్మకాలను పెంచుకుంటూ పోతే ఏదో ఒక చోట
ఇలాంటి గురువులు పీఠాధిపతులు ప్రభుత్వం కూడా ప్రభుత్వము ఒక పీఠాధిపతులు ఇట్లాంటి ఆశ్రమాలను గమనిస్తూ ఉండాలి
అరే బాబు ఉన్న దేవుల్లు చాల లేదా ..... మనుషులు ఏమో కాని 2 సంవత్సరాలకి ఒక దేవుడు పుట్టుకొస్తున్నాడు...... బాగుంది అన్న చాలా బాగుంది🤬🤬🤬
అద్దమైనోళ్ళ్ళని అందరినీ. దేవుడు అంటే ఎట్లనే ఉంటది
కాలి కింద. మట్టికోసం. మట్టిలో. కలిసిపోయిన. అమాయక. మూకలు