No video
పత్రాలు లేకుండా తరలిస్తున్న 2.4 కోట్ల నగదు సీజ్ చేసిన పోలీసులు
తూ.గో.జిల్లా.
గోపాలపురం మండలం జగన్నాధపురం గ్రామ శివారులో ఏర్పాటుచేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద భారీగా పట్టుబడ్డ నగదు..
హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు (శ్రీ రామాంజనేయ ట్రావెల్స్) కి చెందిన బస్సులో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న 2.4 కోట్ల నగదు సీజ్ చేసిన పోలీసులు.
దీనిపై కేసు నమోదు చేయి దర్యాప్తు చేస్తున్న గోపాలపురం పోలీసులు.
#teanding #tdp #janacena #janacena #pawankalyan
Пікірлер